అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా రామ్చరణ్..
- September 25, 2016
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం 'ధృవ' షూటింగ్లోనూ, అలాగే తన తండ్రి 150వ సినిమాకు నిర్మాతగానూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో కూడా రామ్చరణ్ ఓ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రిపబ్లికన్ హిందూ కూలిషన్స్ చైర్మన్ శాలికుమార్ ఆహ్వనం మేరకు అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. 'హ్యూమేనిటి యునైటెడ్ ఎగనిస్ట్ టెర్రర్' పేరిట న్యూజెర్సీలోని పిఎన్సి ఆర్ట్ సెంటర్లో అక్టోబర్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చెర్రీ తన ఫేస్బుక్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









