ధ్రువ రిలీజ్ వాయిదా పడింది..
- September 27, 2016
హీరో రాం చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టారర్ ధ్రువ రిలీజ్ వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 7 న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగడం వల్ల దీన్ని వాయిదా వేస్తున్నామని, డిసెంబరు 2 న విడుదల అవుతుందని తాజాగా అనౌన్స్ చేశారు.
తమిళ మూవీ తని ఒరువన్ రీ-మేక్ అయిన ధ్రువ ఫస్ట్ లుక్ పోస్టర్ చెర్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చని ఆశించిన ఇతని ఫ్యాన్స్ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ వాయిదా పడడానికి రాం చరణ్ తన తండ్రి చిరు నటిస్తున్న ఖైదీ నెం.150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









