'24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది....
- September 27, 2016
విక్రమ్కుమార్ దర్శకత్వంలో సూర్య నటించిన '24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తన సొంత బ్యానరైన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థపై రూపొందించిన '24'లో సూర్య త్రిపాత్రాభినయం పోషించారు. సమంత, నిత్యామేనన్లు కథానాయికలు. తండ్రీకుమారులుగా, విలన్గా సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు. టైమిషన్ కథతో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ కథ తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చైనాలో జరుగుతున్న చిత్రోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 675 సినిమాలు ఎంపికయ్యాయి. ఇందులో సూర్య నటించిన '24' సినిమా కూడా ఉంది.ఈ చిత్రాన్ని తలికించిన ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తినట్లు సూర్య తరఫు వర్గాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









