సెన్సార్కు సిద్ధమైన 'మనీ ఈజ్ హనీ'!
- September 27, 2016
శ్వేత శ్రీ క్రియేషన్స్ పతాకంపై, నూతన నటీనటులను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో, జాలే వాసుదేవనాయుడు నిర్మిస్తున్న చిత్రం మనీ ఈజ్ హనీ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్కు సిద్ధమైంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత జాలే వాసుదేవనాయుడు మాట్లాడుతూ.. నూతన నటినటులతో నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. సెన్సార్ కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అడియోను వచ్చేనెల 15న సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తాం అని అన్నారు. దర్శకుడు జనార్ధన్ మాట్లాడుతూ.. సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది.నన్ను నా కధను నమ్మి పుర్తి స్వేచ్చనిచ్చిన నా నిర్మాత జాలే వాసుదేవనాయుడు గారికి కృతజ్ఞతలు. నాకు అన్ని విధాలుగా సహకరించిన నటినటులకు టేక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు అని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







