ఒమన్ తపాలా శాఖ మస్కట్ లో తమ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక
- September 28, 2016
మస్కట్ : తలుపు...తలుపునకు తపాలా సేవలను వాస్తవీకరించేందుకు మస్కట్ లోని పలు ప్రాంతాల్లో విస్తరించేందుకు ఒమన్ తపాలా శాఖ అవకాశం ఏ మేరకు ఉందొ సమీక్షిస్తున్నారు.ప్రస్తుతం, ఒమన్ లో మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలుపర్చేందుకు ఆల్ మౌజ్ మస్కట్ తలుపు...తలుపునకు తపాలా సేవలు 4,000 మంది నివాసం ఉన్న అల్ మౌజ్ సమాజానికి అందనున్నాయి ఇది పార్సిళ్లను మరియు ఉత్తరాలను పంపిణీని ఈ సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో నుండి ప్రారంభించనుంది. మొదట్లో వాటర్ ఫ్రంట్ దేవోలోప్మెంట్ అపార్ట్మెంట్లు నుంచి ప్రారంభించారు, ఆ తర్వాత ఈ సేవలను క్రమేపీ విల్లాలు, టౌన్ హౌసెస్ కు విస్తరించారు. పైలట్ ప్రాజెక్ట్ బాగా అమలు జరిగితే, ఈ అసాధారణ సేవా త్వరలో ఇతర నివాస సముదాయాలు మరియు మస్కట్ గవర్నరేట్ లలో వివిధ ప్రాంతాలకు విస్తరించించే అవకాశం ఉండవచ్చు.పైలట్ ప్రాజెక్టులో భాగంగా అల్ మౌజ్ లో అక్కడ జరుగుతున్న పనితీరును సమీక్షించడానికి మేము వెళ్తున్నామని మరియు అక్కడ తమ శాఖ పని సామర్ధ్యం నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసుకొంటున్నామని తరువాత ప్రణాళికను ఇతర సారూప్య వాణిజ్య నివాస ప్రాంతాల్లో సముదాయాలని విస్తరించినందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒమన్ పోస్ట్ అధికారి అబ్దుల్ మాలిక్ అల్ బాలుషి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







