సౌదీ మసీదు పేల్చివేత సంఘటనలో పట్టుబడిన బహ్రెయిన్ పౌరుడు
- August 13, 2015
గత వారం సౌదీ అరేబియాలో 15 మంది మృత్యువాతకు, 33 మంది గాయాలకు గురైన మసీదు పేల్చివేత సంఘటన ఆరోపణలతో బహ్రెయిన్ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ ఆంతరంగిక శాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దాడి జరిగిన అనంతరం అదుపులోకి తీసుకున్న 34 గురు అనుమానితుల్లో ఇతను ఒకరు. అనుమానితుల్లో ఎక్కువమంది సౌదీవారు కాగా, మరియొక బాహ్రైనీ, ఒక సీరియాన్, ఒక ఎమెనీ, ఒక పాకిస్తానీయులు ఉన్నా సంగతి విదితమే. 21 సంవత్సరాల, సౌదీ యూసిఫ్ బిన్ సులేమాన్ బిన్ అబ్దుల్లా అనే పేరుగల ఈ వ్యక్తి, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద వర్గానికి చెందిన వాడిగా సౌదీ అధికారులు గుర్తించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









