సౌదీ మసీదు పేల్చివేత సంఘటనలో పట్టుబడిన బహ్రెయిన్ పౌరుడు
- August 13, 2015
గత వారం సౌదీ అరేబియాలో 15 మంది మృత్యువాతకు, 33 మంది గాయాలకు గురైన మసీదు పేల్చివేత సంఘటన ఆరోపణలతో బహ్రెయిన్ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ ఆంతరంగిక శాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దాడి జరిగిన అనంతరం అదుపులోకి తీసుకున్న 34 గురు అనుమానితుల్లో ఇతను ఒకరు. అనుమానితుల్లో ఎక్కువమంది సౌదీవారు కాగా, మరియొక బాహ్రైనీ, ఒక సీరియాన్, ఒక ఎమెనీ, ఒక పాకిస్తానీయులు ఉన్నా సంగతి విదితమే. 21 సంవత్సరాల, సౌదీ యూసిఫ్ బిన్ సులేమాన్ బిన్ అబ్దుల్లా అనే పేరుగల ఈ వ్యక్తి, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద వర్గానికి చెందిన వాడిగా సౌదీ అధికారులు గుర్తించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







