శాంతియుతమైన ఒమాన్ కోసం పౌరులు, ప్రవాసీలు కలసి పనిచేయాలి
- August 13, 2015
ఒమాన్ యొక్క సాంఘిక పురోభివృద్ధి, ఆర్ధిక పురోగతి - పౌరులు మరియు ప్రవాసీయులు ఒకరినొకరు గౌరవించుకుని, స్నేహ సుహృద్భావ వాతావరణం కల్పించినపుడే సాధ్యమౌతుందని, దురుద్దేశాలకు పౌరులు కానీ ప్రవాసులు కానీ తావీయరాదని, సోషల్ మీడియాలోను, మరికొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు వైరపూరిత వాతావరణం కాక, వారు సరైన మార్గంలో నచుకోవాలని, ఇంజాజ్ ఒమాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ షబీబ్ అల్ మామరీ విజ్ఞప్తి చేశారు. కొన్ని చర్చలలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు పౌరులు ప్రవాసీయులను విమర్శిస్తున్నారని, కానీ ప్రవాసీయులు స్వదేశానికి దూరంగా ఉంటూ, ఒమానీయుల కంటే రెండింతలు ఎక్కువగా దేశనిర్మాణానికై శ్రమిస్తున్నారని తెలుసుకోవాలని, అదే విధంగా ప్రవాసులు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని , చట్టాలను గౌరవించాలని ఆయన వీశదీకరించారు.
--నూనె లేని కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









