శాంతియుతమైన ఒమాన్ కోసం పౌరులు, ప్రవాసీలు కలసి పనిచేయాలి
- August 13, 2015
ఒమాన్ యొక్క సాంఘిక పురోభివృద్ధి, ఆర్ధిక పురోగతి - పౌరులు మరియు ప్రవాసీయులు ఒకరినొకరు గౌరవించుకుని, స్నేహ సుహృద్భావ వాతావరణం కల్పించినపుడే సాధ్యమౌతుందని, దురుద్దేశాలకు పౌరులు కానీ ప్రవాసులు కానీ తావీయరాదని, సోషల్ మీడియాలోను, మరికొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్నట్టు వైరపూరిత వాతావరణం కాక, వారు సరైన మార్గంలో నచుకోవాలని, ఇంజాజ్ ఒమాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ షబీబ్ అల్ మామరీ విజ్ఞప్తి చేశారు. కొన్ని చర్చలలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు పౌరులు ప్రవాసీయులను విమర్శిస్తున్నారని, కానీ ప్రవాసీయులు స్వదేశానికి దూరంగా ఉంటూ, ఒమానీయుల కంటే రెండింతలు ఎక్కువగా దేశనిర్మాణానికై శ్రమిస్తున్నారని తెలుసుకోవాలని, అదే విధంగా ప్రవాసులు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని , చట్టాలను గౌరవించాలని ఆయన వీశదీకరించారు.
--నూనె లేని కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







