యు. ఏ. ఈ. లో భారత్, పాక్ ప్రజల స్వతంత్ర దినోత్సవ సంబరాలు
- August 14, 2015
ఈ మధ్య జారీని కాల్పుల నిషేధ ఒప్పందాన్ని అతిక్రమించిన విషయంలో, భారత్ ఇంకా పాక్ దేశాలు ఒకరీనొకరు
నిందించుకుంటున్న నేపధ్యంలో అక్క్డడ మన వాఘా బోర్డరు దగ్గర స్వతంత్ర దినీత్సవం నాడు ఎప్పటిలా మితాయిలను,
పరస్పరం పంచుకోకపోవచ్చుగాక! కానీ ఇక్కడ యూ. ఏ. ఈ. లో, దశాబ్దాలనుంది అన్యోన్యoగా ఉంటున్న రెండు దేశాల
ప్రజల సంబరాలకు అవేవీ అడ్డురావు; ఇక్కడి రెండు దేశాల ప్రవాసీయులు పాకిస్తానీ స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14ను,
భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 ను కలిసే రెండురోజుల పండుగగా జరుపుకుంటూ ఉండడం విశేషం.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









