'ఇజం' ఆడియో ఈనెల 5న రిలీజ్ కానుంది...
- October 02, 2016
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రాంల కాంబోలో వస్తున్న 'ఇజం' ఆడియో ఈనెల 5న రిలీజ్ కానుంది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ మూవీలో పూరీ- ఓ పాట రాయడంతోబాటు స్వయంగా పాడాడట కూడా. ఓ సామాజిక అంశం చుట్టూ ఈ చిత్రం కథ నడుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూరీ స్టయిల్ కమర్షియల్ అంశాలు చాలా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, సాధ్యమైనంతవరకు 'ఇజం' చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









