'ఇజం' ఆడియో ఈనెల 5న రిలీజ్ కానుంది...
- October 02, 2016డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రాంల కాంబోలో వస్తున్న 'ఇజం' ఆడియో ఈనెల 5న రిలీజ్ కానుంది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ మూవీలో పూరీ- ఓ పాట రాయడంతోబాటు స్వయంగా పాడాడట కూడా. ఓ సామాజిక అంశం చుట్టూ ఈ చిత్రం కథ నడుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూరీ స్టయిల్ కమర్షియల్ అంశాలు చాలా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, సాధ్యమైనంతవరకు 'ఇజం' చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..