ఐఆర్సీటీసీ లో పెరిగిన టికెట్ రేజర్వేషన్లు
- October 02, 2016
భారత రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. 2015-16 సంవత్సరంలో రూ.1,506కోట్ల మేర టర్నోవర్ నమోదు చేసింది. ఇదే సమయంలో గత ఏడాది రూ.1,141 కోట్లుగా ఉంది. ఏడాదిలో దాదాపు 32శాతం పెరిగింది. ఈ ఏడాది రూ.189కోట్లు నికరలాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో గత ఏడాది రూ.131 కోట్లు లాభం వచ్చింది. 17వ వార్షిక నివేదిక ప్రకారం ఐఆర్సీటీసీ నికర విలువ రూ.542.07 కోట్లు. ఇక ఐఆర్సీటీసీ ఆదాయంలో 43శాతం టిక్కెట్ల నుంచి, పర్యాటకం నుంచి 26శాతం, కేటరింగ్ నుంచి 18శాతం, నీటి విక్రయాల నుంచి 8శాతం, కేటరింగ్ లైసెన్స్ల నుంచి 5శాతం వస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







