పాఠశాలపై కూలిన హెలికాప్టర్
- October 04, 2016
మలేసియా మిలటరీకి చెందిన హెలికాప్టర్ ఓ పాఠశాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 22 మంది గాయపడ్డారు. మంగళవారం బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రం తవా లో ఈ దుర్ఘటన జరిగింది.
సాధారణ మిలటరీ కార్యకలాపాల్లో భాగంగా ఈ హెలికాప్టర్ వెళ్లినట్టు మలేసియా ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. పాఠశాల భవనం పైకప్పుపై హెలికాప్టర్ అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ అయినట్టు చెప్పారు. ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. కాగా పైలట్ పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









