భారత్కు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్
- October 04, 2016
అమెరికాలోని పాకిస్థానీయులు భారత్కు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్ వేశారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ వెబ్సైట్లో దీన్ని నమోదు చేశారు. భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సరిహద్దు దేశాలతో, ముఖ్యంగా పాకిస్థాన్తో యుద్ధానికి కాలు దువ్వుతోందని అందులో పేర్కొన్నారు.
పాకిస్థాన్ను ఉగ్ర దేశంగా ప్రకటించాలన్న ఆన్లైన్ పిటిషన్కు కౌంటర్గా దీన్ని ఓపెన్ చేశారు. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ ఆన్లైన్ పిటిషన్కు మద్దతుగా ఇప్పటి వరకు 64,000 మంది సంతకాలు చేశారు. ఈ సంఖ్య లక్ష చేరితే అమెరికా ఒబామా కార్యాలయం దీనిపై స్పందిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









