భారత్కు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్
- October 04, 2016
అమెరికాలోని పాకిస్థానీయులు భారత్కు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటిషన్ వేశారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ వెబ్సైట్లో దీన్ని నమోదు చేశారు. భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సరిహద్దు దేశాలతో, ముఖ్యంగా పాకిస్థాన్తో యుద్ధానికి కాలు దువ్వుతోందని అందులో పేర్కొన్నారు.
పాకిస్థాన్ను ఉగ్ర దేశంగా ప్రకటించాలన్న ఆన్లైన్ పిటిషన్కు కౌంటర్గా దీన్ని ఓపెన్ చేశారు. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ ఆన్లైన్ పిటిషన్కు మద్దతుగా ఇప్పటి వరకు 64,000 మంది సంతకాలు చేశారు. ఈ సంఖ్య లక్ష చేరితే అమెరికా ఒబామా కార్యాలయం దీనిపై స్పందిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







