ఒమాన్ లో విధుల్లో చేరిన నూతన భారత దేశ రాయబారి
- August 15, 2015
భారత ప్రభుత్వం వారిచే సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ యొక్క నూతన రాయబారిగా నియమింపబడిన ఇంద్రమణి పాండే , ఒమాన్ యొక్క విదేశాంగ శాఖ యొక్క పరిపాలన మరియు ఆర్ధిక వ్యవహారాల సెక్రటరీ శ్రీ మొహమ్మద్ బిన్ యూసుఫ్ అల్ జఫారీ వారికి సంబంధిత పత్రాలను సమర్పించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్ జఫారీ మాట్లాడుతూ శ్రీ పాండే, తన ఉద్యోగ కాలంలో ఉభయ దేశాల సంబంధాలను, ప్రయోజనాలను కాపాడడంలో, ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించడంలో కృతకృత్యులౌతారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









