ఒమాన్ లో విధుల్లో చేరిన నూతన భారత దేశ రాయబారి
- August 15, 2015
భారత ప్రభుత్వం వారిచే సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ యొక్క నూతన రాయబారిగా నియమింపబడిన ఇంద్రమణి పాండే , ఒమాన్ యొక్క విదేశాంగ శాఖ యొక్క పరిపాలన మరియు ఆర్ధిక వ్యవహారాల సెక్రటరీ శ్రీ మొహమ్మద్ బిన్ యూసుఫ్ అల్ జఫారీ వారికి సంబంధిత పత్రాలను సమర్పించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్ జఫారీ మాట్లాడుతూ శ్రీ పాండే, తన ఉద్యోగ కాలంలో ఉభయ దేశాల సంబంధాలను, ప్రయోజనాలను కాపాడడంలో, ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించడంలో కృతకృత్యులౌతారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









