భారీగా విదేశీ కరెన్సీపట్టివేత....
- October 05, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు గురువారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లే అహ్మద్ అనే వ్యక్తి లగేజీలో రూ.55 ల క్షల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విదేశీ కరెన్సీ భారీగా దొరకటం ఈ వారంలో ఇది రెండోసారని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









