విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం

- October 05, 2016 , by Maagulf
విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం

విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలోని జీకేవీధి మండలం కుంకుంపూడి వద్ద పేలుళ్లు జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్లలో పలువురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలైనట్టు వార్తలు వినబడుతున్నాయి. మండల ప్రధాన కేంద్రం నుంచి వైద్య బృందాలు తరలివెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనను పోలీసు అధికారులు మాత్రం నిర్ధారించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com