విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం
- October 05, 2016
విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలోని జీకేవీధి మండలం కుంకుంపూడి వద్ద పేలుళ్లు జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్లలో పలువురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలైనట్టు వార్తలు వినబడుతున్నాయి. మండల ప్రధాన కేంద్రం నుంచి వైద్య బృందాలు తరలివెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనను పోలీసు అధికారులు మాత్రం నిర్ధారించలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









