విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం
- October 05, 2016
విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలోని జీకేవీధి మండలం కుంకుంపూడి వద్ద పేలుళ్లు జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్లలో పలువురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలైనట్టు వార్తలు వినబడుతున్నాయి. మండల ప్రధాన కేంద్రం నుంచి వైద్య బృందాలు తరలివెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనను పోలీసు అధికారులు మాత్రం నిర్ధారించలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







