కరీబియన్ దేశాల్లో 'మాథ్యూ' బీభత్సం
- October 06, 2016
కరీబియన్ దేశాలైన హైతి, క్యూబా, బహామాస్లలో టైఫూన్ మాథ్యూ బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షాల కారణంగా అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెను గాలుల వల్ల వృక్షాలు నేలకొరిగి రహదారులకు అడ్డంగా పడిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాథ్యూ టైఫూన్ కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఆదివారం జరగాల్సిన ప్రెసిడెన్షియల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు హైతి ఎన్నికల కౌన్సిల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







