3,600 మంది విద్యార్థులకు కొత్త స్కూళ్ళ ప్లేసింగ్
- October 06, 2016
అబుదాబీకి చెందిన అల్దార్ ఎకాడమీస్, రెండు కొత్త స్కూళ్ళను క్యాపిటల్లో ఏర్పాటు చేసింది. అల్ గర్ల్స్ హైస్కూల్ ఇందులో ఒకటి. వెస్ట్ యాస్ అకాడమీ, అల్ మమౌరా అకాడమీ మొత్తంగా 3,600 మంది స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తున్నాయి. గురువారం అక్టోబర్ న ఈ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. వెస్ట్ యాస్ అకాడమీలో తొలిసారిగా అమెరికన్ మసాచుసెట్స్ స్టేట్ కరికులమ్ని అందిస్తోంది. అల్ మమౌరా అకాడమీ మిక్స్డ్ ప్రైమరీ స్కూల్ మరియు అల్దార్ అకాడమీస్ - తొలి బాలికల ప్రత్యేక సెకెండరీ స్కూల్. త్రీడీ టెక్నాలజీ, గ్రీన్ స్క్రీన్స్తో సరికొత్తగా విద్యార్థులకు విద్యాబోధన జరగనుంది ఈ కొత్త స్కూళ్ళలో. డెడికేటెడ్ ఐటీ స్యూట్స్, ల్యాప్టాప్లు, ఐప్యాడ్స్ అదనపు ఆకర్షణ. అంతర్జాతీయ ప్రమాణాలతో క్వాలిఫైడ్ అండ్ ప్రొఫెషనల్స్ అయిన టీచర్స్తో విద్యాబోధన ఉంటుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







