కబడ్డీలో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం
- October 08, 2016
కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బోణీ చేసింది. తొలిసారి భారీ స్థాయి టోర్నీలో పాల్గొంటున్న ఆస్ట్రేలియాపై 54-20తో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్లో కొరియా చేతిలో కొద్దిలో ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. వరుస రైడ్, ట్యాకిల్ పాయింట్లతో చెలరేగింది. ప్రథమార్థంలో 32-7తో భారీ ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ద్వితీయార్థంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 54-20తో విజయం సాధించి సరిహద్దులోని సైనికులకు గౌరవ వందనం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







