అబుధాబీ లో ఎన్. ఆర్. ఐ. పెట్టుబడిదారులను కలిసిన మోదీ!

- August 16, 2015 , by Maagulf
అబుధాబీ లో ఎన్. ఆర్. ఐ. పెట్టుబడిదారులను కలిసిన మోదీ!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న ఎమిరేట్స్ రాజభవనంలో అబుధాబీ చేంబర్ డైరక్టర్ బోర్డ్ మెంబర్ యూసఫలీ ఎం. ఏ. నాయకత్వంలోని ప్రముఖ పెట్టుబడిదారుల టీమ్ ను కలిసి , భారత్ లో వ్యాపారవకాశాలను గురించి, వివిధ ప్రోజక్టులను గురించి వివరించారు. అదేవిధంగా యూ. ఏ. ఈ. లోని వాణిజ్యాన్ని, ఇక్కడి పాలకులు భారతీయులకు అందిచే సహాయ సహకారాలను గురించి ఇంకా భారత్ లో పెట్టుబడిపెట్టడానికి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి  వివరించారు. దీనికి మోడి, ఇబ్బందులను తప్పక పరిష్కరిస్తామని, "మేక్ ఇన్ ఇండియా" పధకంలో వారు రెండింతలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com