అబుధాబీ లో ఎన్. ఆర్. ఐ. పెట్టుబడిదారులను కలిసిన మోదీ!
- August 16, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న ఎమిరేట్స్ రాజభవనంలో అబుధాబీ చేంబర్ డైరక్టర్ బోర్డ్ మెంబర్ యూసఫలీ ఎం. ఏ. నాయకత్వంలోని ప్రముఖ పెట్టుబడిదారుల టీమ్ ను కలిసి , భారత్ లో వ్యాపారవకాశాలను గురించి, వివిధ ప్రోజక్టులను గురించి వివరించారు. అదేవిధంగా యూ. ఏ. ఈ. లోని వాణిజ్యాన్ని, ఇక్కడి పాలకులు భారతీయులకు అందిచే సహాయ సహకారాలను గురించి ఇంకా భారత్ లో పెట్టుబడిపెట్టడానికి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించారు. దీనికి మోడి, ఇబ్బందులను తప్పక పరిష్కరిస్తామని, "మేక్ ఇన్ ఇండియా" పధకంలో వారు రెండింతలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









