అబుధాబీ లో ఎన్. ఆర్. ఐ. పెట్టుబడిదారులను కలిసిన మోదీ!
- August 16, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న ఎమిరేట్స్ రాజభవనంలో అబుధాబీ చేంబర్ డైరక్టర్ బోర్డ్ మెంబర్ యూసఫలీ ఎం. ఏ. నాయకత్వంలోని ప్రముఖ పెట్టుబడిదారుల టీమ్ ను కలిసి , భారత్ లో వ్యాపారవకాశాలను గురించి, వివిధ ప్రోజక్టులను గురించి వివరించారు. అదేవిధంగా యూ. ఏ. ఈ. లోని వాణిజ్యాన్ని, ఇక్కడి పాలకులు భారతీయులకు అందిచే సహాయ సహకారాలను గురించి ఇంకా భారత్ లో పెట్టుబడిపెట్టడానికి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వివరించారు. దీనికి మోడి, ఇబ్బందులను తప్పక పరిష్కరిస్తామని, "మేక్ ఇన్ ఇండియా" పధకంలో వారు రెండింతలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







