యెమన్ దాడుల్లో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది...
- October 09, 2016
యెమన్ రాజధాని సనాపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు చేసిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 140కి చేరింది. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. సంకీర్ణానికి గుడ్డిగా మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







