యెమన్‌ దాడుల్లో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది...

- October 09, 2016 , by Maagulf
యెమన్‌ దాడుల్లో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది...

యెమన్‌ రాజధాని సనాపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు చేసిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 140కి చేరింది. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందించింది. సంకీర్ణానికి గుడ్డిగా మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో తమ బాధ్యత లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com