ఈ నెల 19 నుంచి యూఏఈ-భారత్ ఆర్థిక సదస్సు
- October 10, 2016
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -భారత్ మధ్య అక్టోబర్ 19 నుంచి రెండురోజుల పాటు ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 19న ప్రారంభించనున్నారు. దీనిలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. భారత్లో మౌలిక ప్రాజెక్టుల్లో ఉన్న అవకాశాలను వారు పరిశీలించనున్నారు. మౌలిక రంగం, పోర్టులు, రైల్వేలు, టూరిజం, హాస్పటాలిటీ, హెల్త్కేర్, అగ్రికల్చర్, ఫుడ్ సెక్యురిటీ రంగాలపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









