సోపియాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు....

- October 11, 2016 , by Maagulf
సోపియాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు....

సోపియాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గ్రెనేడ్లతో దాడులు చేశారు. పారామిలటరీ కాన్వాయ్ లక్ష్యంగా గ్రెనేడ్‌ దాడులు చేశారు. ఈ ఘటనలో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు సహా నలుగురు పౌరులకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com