ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ప్రొటెక్షన్ చట్టం
- October 12, 2016
దోహా: ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ప్రొటక్షన్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఈ డ్రాప్ట్ స్టేట్ క్యాబినెట్లో ఆమోదం పొంది ఉంది. ఈ చట్టం ద్వారా అన్ వాంటెడ్ డైరెక్ట్ మార్కెటింగ్ మెసేజ్లు మరియు ఫోన్ కాల్స్ నుంచి పౌరులకు ఊరటనందిస్తుంది. ఈ ఏడాది నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సెక్టార్ - మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అల్ హాషిమి చెప్పారు. సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. కేవలం 80 దేశాలు మాత్రమే కాంప్రహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరుస్తున్నాయి. ఖతార్లో ఒక్కసారి ఈ చట్టం అమల్లోకి వస్తే, వ్యక్తులు లేదా సంస్థలు ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా వారికి సంబంధిన ఏ సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







