జాతి నిర్మాణంలో మహిళ పాత్రపై సెమినార్
- October 13, 2016
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్లో ఎక్కువమంది మహిళలకు అవకాశం కల్పించే దిశగా ఏడవ ఒమనీ విమెన్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సోసల్ డెవలప్మెంట్ నిర్వహించిన సెమినార్లో చర్చ జరిగింది. 100 మందికి పైగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'విమెన్ లీడర్షిప్ సెమినార్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ యాహ్యా బిన్ బాదర్ బిన్ మాలిక్ అల్ మావలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత విమెన్ లీడర్ షిప్ ట్రైనర్ మరియు కోచ్ డాక్టర్ బెర్నిస్ లెడ్బెట్టర్ (సెంటర్ ఫర్ విమెన్ ఇన్ లీడర్షిప్, పెప్పర్డైన్ యూనివర్సిటీ, అమెరికా డైరెక్టర్) ఈ ఈవెంట్లో ట్రైనింగ్ సెషన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమన్టెల్ సిఇఓ తలాల్ బిన్ సైద్ మర్హూన్ మాట్లాడుతూ, మహిళలు పురుషులతో ఏ విషయంలోనూ తీసిపోలేరనీ, టాలెంట్ విషయంలో ఇద్దరూ ఒకటేనని అన్నారు. గత కొన్నాళ్ళుగా ఫిమేల్ స్టాఫ్ పెరుగుతూ వస్తున్నారని తలాల్ బిన్ వివరించారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









