ప్రమాదంలో మరణిస్తే వారి వారసులకు రక్తడబ్బు చెల్లించాలి

- October 15, 2016 , by Maagulf
ప్రమాదంలో మరణిస్తే వారి వారసులకు  రక్తడబ్బు చెల్లించాలి

దోహా: ఒక బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు వారి వారి చట్టపరమైన వారసులకు ఆ డబ్బుని 600,000 కతర్ రియాళ్ళు రక్త డబ్బు అందుకుంటారు, ఇందులో ఒకొక్కరకి  200,000 కతర్ రియాళ్ళు అందచేయాల్సి ఉంటుంది.అదే ప్రమాదంలో మరో 12 మంది సైతం గాయపడ్డారు. ఈ నిర్ణయం దోహా నేర న్యాయస్థానం ద్వారా వెలువడింది. ప్రమాదంలో మరణించిన వారి యొక్క చట్టపరమైన వారసులకు  

కార్మికుల బస్సు నిర్వాసిత డ్రైవర్, భీమా సంస్థలు రక్తదబ్బు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన మోటూరిస్టు సైతం 20, 000 కతర్ రియాళ్ళు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com