ఒమన్ లో నీటి ట్యాంకర్ ఫీజు నిర్ణయించేందుకు ప్రతిపాదన
- October 16, 2016
మస్కట్ : నీటి ట్యాంకర్ యజమానులను అనేక సందర్భాల్లో చెల్లించిన దాని కంటే వారు అత్యధికంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తరహా వ్యాపార నియంత్రించడానికి మరియు నీటి ట్యాంకర్ల జలదోపిడిని కట్టడి చేసేందుకు ఒక స్థిరమైన రుసుముని భవిష్యత్తులో నిర్ణయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మస్కట్ మున్సిపల్ కౌన్సిల్, విద్యుత్, వాటర్ అథారిటీ పబ్లిక్ అథారిటీ (PAEW), కన్జ్యుమర్ ప్రొటెక్షన్ పబ్లిక్ అథారిటీ (PACP) మరియు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మధ్య ఒక సంయుక్త సమావేశం నిర్వహించబడింది. ఇందులోనీటి ట్యాంకర్ మార్కెట్. యజమానుల ఉద్దేశపూర్వక దోపిడీని నియంత్రించడానికి నిబంధనలు తప్పనిసరిగా విధించాలిని తీర్మానించారు. కౌన్సిల్ పరిగణనలోకి విద్యుత్, వాటర్ అథారిటీ పబ్లిక్ అథారిటీ నిర్వహించిన ఒక అధ్యయనంని పరిగణనలో తీసుకొని ఈ సమస్య చర్చించారు. సభ్యులు నీటి ట్యాంకర్లు కోసం ఒక స్థిర రుసుము విధించిచాల్సన సమయం ఆసన్నమైందని విశ్వసిస్తున్నారు.ఫీజు విషయమై ఒక స్పష్టమైన నియమ నిబంధనలను అమలుచేస్తామని పేర్కొంటూ మస్కట్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఖ్ఐస్ అల్ మేషారి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







