కువైట్ కు 550 మంది విదేశీ ఉపాధ్యాయులు అవసరం
- October 17, 2016
కువైట్:550 కొత్త విదేశీ ఉపాధ్యాయుల నియామకం అవసరం అని విద్య మంత్రిత్వ శాఖ (మో) పేర్కొంది. కువైటీయులకు కొన్ని పాట్యంశాలు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో వారిని తీసుకోవాలని పరిపాలనా వ్యవహారాల సహాయ కార్యదర్షి ఫహద్ అల్-గయ్స్ చెప్పారు. నిర్వాసిత ఉపాధ్యాయుల అక్టోబర్ జీతాలు150 కువైట్ దినార్ల అద్దెకు భత్యం సహా పూర్తిగా చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. 60 కువైట్ దినార్ల భత్యం అందివ్వనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







