యజమాని డబ్బుని తన ఖాతాకి మళ్లించిన భారతీయ డ్రైవర్ కు జైలుశిక్ష
- October 17, 2016
యజమాని యొక్క ఉద్యోగ నాజూమ్ పాయింట్లు దొంగిలించిన నేరంలో ఒక భారతీయ డ్రైవర్ కు దోహా నేర న్యాయస్థానం ఒక సంవత్సరం జైలుశిక్ష విధించబడింది.
నాజూమ్ పాయింట్లు ప్రశ్నలో10,000 కతర్ రియాళ్ళ కంటే ఎక్కువ విలువ చేసేవని ఆరోపణలు చేయబడ్డాయి. ఖాతా వివరాలు యజమాని ఆ ఉద్యోగితో పంచుకుంటూఉండేవాడని దీనికి కారణం పదేళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్న అతి విశ్వసనీయపాత్రుడైన ఉద్యోగస్తుడు కావడమే కారణం అని పేర్కొన్నారు .
డ్రైవర్ తన సొంత లాభం కోసం పాయింట్లు ఉపయోగించి, తన యజమాని ఐ డి నెంబర్ ఉపయోగించి తన సొంత ఖాతాకు ఆ పాయింట్లను మళ్ళించుకొన్నాడు. ఈ దొంగతనం పై ఆ డ్రైవర్ కోర్టులో తన తప్పు ఒప్పుకోకుండా ఖండించినప్పటకి, పోలీసుల ఆ వ్యక్తిని విచారించినపుడు తన తప్పు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







