బ్రెయిన్డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం..
- October 18, 2016
జిల్లాలోని ఆంధ్రా ఆస్పత్రిలో బ్రెయిన్డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ కళ్లు, కిడ్నీలు విజయవాడ ఆస్పత్రికి గుండె, కాలేయం హైదరాబాద్కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గ్రీన్చానెల్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు.కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన వంశీకృష్ణ మండవ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట అనారోగ్యంతో ఆంధ్రా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో వంశీకి బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









