బ్రెయిన్డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం..
- October 18, 2016
జిల్లాలోని ఆంధ్రా ఆస్పత్రిలో బ్రెయిన్డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ కళ్లు, కిడ్నీలు విజయవాడ ఆస్పత్రికి గుండె, కాలేయం హైదరాబాద్కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గ్రీన్చానెల్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు.కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన వంశీకృష్ణ మండవ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట అనారోగ్యంతో ఆంధ్రా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో వంశీకి బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









