బ్రెయిన్డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం..
- October 18, 2016
జిల్లాలోని ఆంధ్రా ఆస్పత్రిలో బ్రెయిన్డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ కళ్లు, కిడ్నీలు విజయవాడ ఆస్పత్రికి గుండె, కాలేయం హైదరాబాద్కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గ్రీన్చానెల్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు.కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన వంశీకృష్ణ మండవ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట అనారోగ్యంతో ఆంధ్రా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో వంశీకి బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







