'తెలుగు కళా సమితి-బహ్రెయిన్' నిర్వహించిన సాహిత్య సభ
- October 20, 2016
తెలుగు కళా సమితి బహ్రెయిన్ లో సాహిత్య సభ గురువారం రాత్రి జరిగింది...ప్రముఖ ప్రజా కవి కాళోజి జీవన శైలి ఆయన రాసిన నా గొడవ పుస్తకం గురించి వక్తలు మాట్లాడారు అలాగే డి. కేశవ రెడ్డి రచనలు కొసం మాట్లాడారు.తెలుగు కళా సమితి లో ఇలాంటి సాహిత్య సభలు పెట్టడం చాలా మంచి నిర్ణయం అని అధ్యక్షులు గోపాల్ రెడ్డి ని అభినందించారు..ఈ సాహిత్య సభ జి.మురళి కృష్ణ మరియు ప్రో. విజయ కుమార్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు దాసరి మురళి, శివ, వాసుదేవ రావు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







