'తెలుగు కళా సమితి-బహ్రెయిన్' నిర్వహించిన సాహిత్య సభ
- October 20, 2016తెలుగు కళా సమితి బహ్రెయిన్ లో సాహిత్య సభ గురువారం రాత్రి జరిగింది...ప్రముఖ ప్రజా కవి కాళోజి జీవన శైలి ఆయన రాసిన నా గొడవ పుస్తకం గురించి వక్తలు మాట్లాడారు అలాగే డి. కేశవ రెడ్డి రచనలు కొసం మాట్లాడారు.తెలుగు కళా సమితి లో ఇలాంటి సాహిత్య సభలు పెట్టడం చాలా మంచి నిర్ణయం అని అధ్యక్షులు గోపాల్ రెడ్డి ని అభినందించారు..ఈ సాహిత్య సభ జి.మురళి కృష్ణ మరియు ప్రో. విజయ కుమార్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు దాసరి మురళి, శివ, వాసుదేవ రావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ