'తెలుగు కళా సమితి-బహ్రెయిన్' నిర్వహించిన సాహిత్య సభ

- October 20, 2016 , by Maagulf

తెలుగు కళా సమితి బహ్రెయిన్ లో సాహిత్య సభ గురువారం రాత్రి జరిగింది...ప్రముఖ ప్రజా కవి కాళోజి జీవన శైలి ఆయన రాసిన నా గొడవ పుస్తకం గురించి వక్తలు మాట్లాడారు అలాగే డి. కేశవ రెడ్డి రచనలు కొసం మాట్లాడారు.తెలుగు కళా సమితి లో ఇలాంటి సాహిత్య సభలు పెట్టడం చాలా మంచి నిర్ణయం అని అధ్యక్షులు గోపాల్ రెడ్డి ని అభినందించారు..ఈ సాహిత్య సభ జి.మురళి కృష్ణ మరియు ప్రో. విజయ కుమార్ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు దాసరి మురళి, శివ, వాసుదేవ రావు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com