ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చలు

- October 21, 2016 , by Maagulf
ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చలు

నగరంలోని గేట్‌వే హోటల్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై గవర్నర్‌, సీఎం మధ్య దాదాపు గంటకు పైగా చర్చ జరిగింది.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత గవర్నర్‌తో సమావేశమయ్యానని, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, శాంతిభద్రతలను ఆయనకు వివరించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com