ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్తో చర్చలు
- October 21, 2016నగరంలోని గేట్వే హోటల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై గవర్నర్, సీఎం మధ్య దాదాపు గంటకు పైగా చర్చ జరిగింది.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత గవర్నర్తో సమావేశమయ్యానని, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, శాంతిభద్రతలను ఆయనకు వివరించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?