ఏపీ ముఖ్యమంత్రి గవర్నర్తో చర్చలు
- October 21, 2016నగరంలోని గేట్వే హోటల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై గవర్నర్, సీఎం మధ్య దాదాపు గంటకు పైగా చర్చ జరిగింది.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత గవర్నర్తో సమావేశమయ్యానని, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, శాంతిభద్రతలను ఆయనకు వివరించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ