భారతదేశ ట్రాఫిక్ పరిష్కారానికి యుఎఇ ఆధారిత భారత యువకుని సూచనలు
- October 21, 2016
ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మరియు షిప్పింగ్, భారత మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఐ సి ఎ ఐ యొక్క 35 వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పాల్గొనగా యుఎఇ లో ఉంటున్న యువ భారతీయ చిత్ర నిర్మాత బుధవారం దుబాయ్ లో భారతదేశ ట్రాఫిక్ పరిష్కారం చూపి మంత్రిని ఆకర్షించారు.సౌదీ అరేబియా లో జన్మించిన 21 ఏళ్ల రోహిత్ అయ్యంగార్ యు ఏ ఇ లో పెరిగాడు ఆ కార్యక్రమం తర్వాత, మంత్రి సమక్షంలో తాను రూపందించిన నాలుగు నిమిషాల వీడియో భారతదేశం యొక్క రహదారులు మరియు ట్రాఫిక్ పరిష్కరించడానికి భారతీయుల సలహాలను చూపించారు. భారతదేశంలో అసంతృప్తికరంగా రహదారులు నిర్వహించబడుతున్నాయని మరియు ట్రాఫిక్ (పరిస్థితి) గూర్చి నిజమైన శ్రద్ధ అవసరం. రోహిత్ అయ్యంగార్ మాట్లాడుతూ, నేను నాలుగు నెలల పని కోసం భారత్ వెళ్ళి అక్కడ ఒక భయంకరమైన అనుభవం కలిగి ఉన్నానని వ్యాఖ్యానించాడు. తాను భారతీయుడు కావడంతో, ఫిర్యాదులు కాకుండా ఒక పరిష్కారం చూపించడం మంచిదని భావించానాని తెలిపారు. "నేను ఈ సమస్యని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే వీడియో ఇంగ్లీష్ మరియు హిందీ యు ట్యూబ్ లో ఉంచాను. మరియు నేను 45 భారతీయ భాషలలో అనువదించేందుకు ప్రణాళిక చేస్తున్నాను. పురపాలక సంఘాల నుంచి కార్పొరేటర్లు మరియు అధికారులకు ప్రతిచోటా ఈ సూచనలు చేరుకుంటుంది. అయ్యంగార్ యొక్క ఆలోచన మరియు భారతదేశం యొక్క రోడ్లు అభివృద్ధి కోసం సూచించిన అనేక దశలను యొక్క వివరణకు ముగ్ధుడైన గడ్కరీ తరువాత ఆ వీడియోని తనకు పంపాలని రోహిత్ అయ్యంగార్ కోరారు. ఐ సి ఎ ఐ దుబాయ్ చైర్మన్ సి.ఏ పంకజ్ ముంద్రా " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ . "మంత్రి నా వద్ద నుంచి ఈ (వీడియో) తీసుకున్నారు. ఆయన చాలా సానుకూలంగా ఈ వీడియోపై స్పందించారు మరియు వెంటనే తన వ్యక్తిగత సహాయకుడికి చూపుతూ రోహిత్ అయ్యంగార్ ప్రతిభావంతులైన వ్యక్తి కలవడం ద్వారా భారతదేశం యొక్క పెరుగుదలకు దోహదపడుతుందని అన్నారని వివరించారు. నాలుగు నిమిషాల వ్యవధి గల ఆ వీడియో భారతదేశం యొక్క రోడ్ల సమస్యలు పరిష్కరించడానికి కొన్ని సూచనలు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







