శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది!
- October 23, 2016
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. విదేశాల నుంచి ప్రయాణికులు ఏదో ఒక మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. బ్యాగ్లోనో లేదా షూ స్ లేదంటే తల వెంట్రుకల్లో గోల్డ్ను అక్రమంగా స్వదేశానికి చేరవేస్తునే ఉన్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమ బంగారం పట్టుబడడం సాధారణంగా మారింది.
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ప్రయాణికుడు కిలోన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఆయన లగేజీ దాచిపెట్టాడు. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆయన గుట్టు రట్టయింది. నిందితున్ని అదుపులోకి తీసుకొని కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 40 లక్షలకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







