అనుమానాస్పద వస్తువు: బహ్రెయిన్ హైవే మూసివేత
- October 24, 2016
మనామా: సెక్యూరిటీ ఫోర్సెస్, ఆలిలో షేక్ జాయెద్ హైవేని మూసివేశారు. అనుమానాస్పద వస్తువుని కనుగొన్న భద్రతా సిబ్బంది ఈ మేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నారు. రమ్లి మాల్ దగ్గర్లో పోట్టెర్రీ మాన్యుమెంట్ నుంచి అలా మరియు సల్మాబాద్ని కలిపే రౌండెబౌట్ వరకు రోడ్డుని మూసివేశారు. మూసివేత కారణంగా భారీ ట్రాఫిక్ ఝామ్ ఏర్పడింది. పోలీసులు అలాగే ట్రాఫిక్ విభాగానికి చెందిన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







