వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ పట్ల జాగ్రత్త వహించాలి: హమాద్ మెడికల్ కార్పొరేషన్
- August 22, 2015
వేసవిలో ఉష్ణోగ్రత, సమయం ఆహరంపై ప్రభావం చూపిస్తాయని, ఈ కారణంగా ఇంకా బాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మాజీవుల కారణంగా వృద్ధులు, గర్భవతులు, చిన్న పిల్లలు, డయాబెటిస్ వంటి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు, బలహీనంగా ఉన్నవారికి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని, ఆహారం విషయంలో శుభ్రత పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా నివారించవచ్చని; వండబడిన ఆహారం, ముఖ్యంగా అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉన్నట్లయితే పాడవుతుందని, జాగ్రత్త వహించాలని హమాద్ జనరల్ హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ ఫిజీషియన్ మరియు మెడికల్ టాక్సీకాలజిస్ట్ ఐన డా. గలాల్ సలేహ్ అలెస్సయి తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







