సిమెంట్ ధరలు తగ్గించాలని కేబినెట్ సబ్కమిటీ ఆదేశo...
- October 26, 2016
ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 19 లక్షల టన్నుల సిమెంట్ అవసరం కానుంది. చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు 15 లక్షల టన్నుల సిమెంట్ అవసరం ఉందని అధికారులు అన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ.230కి, చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.240కి సిమెంట్ సరఫరా చేయాలన్నారు. పిపిసి రకం సిమెంట్ గతంలో రూ.240 ఉన్న ధరను రూ.230 కి... ఓపిసి రకం సిమెంట్ రూ.250 ఉన్న ధర రూ. 240 కి తగ్గనున్నాయి. పేదప్రజలను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ ధరలు తగ్గించాలని సిమెంట్ కంపెనీల యాజమాన్యాన్ని కేబినెట్ సబ్కమిటీ ఆదేశించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









