సిమెంట్ ధరలు తగ్గించాలని కేబినెట్ సబ్కమిటీ ఆదేశo...
- October 26, 2016
ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు 19 లక్షల టన్నుల సిమెంట్ అవసరం కానుంది. చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు 15 లక్షల టన్నుల సిమెంట్ అవసరం ఉందని అధికారులు అన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ.230కి, చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు రూ.240కి సిమెంట్ సరఫరా చేయాలన్నారు. పిపిసి రకం సిమెంట్ గతంలో రూ.240 ఉన్న ధరను రూ.230 కి... ఓపిసి రకం సిమెంట్ రూ.250 ఉన్న ధర రూ. 240 కి తగ్గనున్నాయి. పేదప్రజలను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ ధరలు తగ్గించాలని సిమెంట్ కంపెనీల యాజమాన్యాన్ని కేబినెట్ సబ్కమిటీ ఆదేశించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







