భయపెట్టిన కైంట్ తుపాను బలహీనపడింది

- October 27, 2016 , by Maagulf
భయపెట్టిన కైంట్ తుపాను బలహీనపడింది

భయపెట్టిన కైంట్ తుపాను బలహీనపడింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగుతోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నిన్న రాత్రి నుంచే కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com