నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 28 ట్రక్కులను స్వాధీనం
- October 28, 2016
భారీ లోడులతో ...ఎటువంటి కప్పుదల లేకుండా ఉమ్ అల్ బరకా ప్రాంతం నుండి ప్రయాణించే 28 వంటి వాహనాలు అల్ ఖోర్ మరియు అల్ తఖీరా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోనుందని మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) ఒక ట్వీట్ లో తెలిపారు.
దోహా మున్సిపాలిటీ ఉల్లంఘన సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది. తుమ ప్రాంతంలో కుళ్ళిన చేపలను అమ్ముతున్న ఒక షాప్ పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) తెలిపింది. మ్మే అధికారులు ఒక క్లీన్ అప్ డ్రైవ్ జరిపింది. అల్ వ్యాకరహ్ ప్రాంతంలో ఒక కుటుంబం బీచ్ ప్రాంతంలో చెత్త , బొగ్గు వంటివి వ్యర్ధాలను సరిగా పారవేయనందుకు వారిపై చర్యలకు అధికారులను ఆదేశించింది అల్ వ్యాకరహ్ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం అల్ వ్యాకరహ్ చేపల మార్కెట్ వద్ద కుళ్ళిన చేపలను120 కిలోలు నాశనం చేసింది. . చేపలు పరిశీలించిన ఆఖ్ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మానవ వినియోగంకు ఏమాత్రం పనికిరాడని కనుగొనబడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









