నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 28 ట్రక్కులను స్వాధీనం
- October 28, 2016
భారీ లోడులతో ...ఎటువంటి కప్పుదల లేకుండా ఉమ్ అల్ బరకా ప్రాంతం నుండి ప్రయాణించే 28 వంటి వాహనాలు అల్ ఖోర్ మరియు అల్ తఖీరా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోనుందని మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) ఒక ట్వీట్ లో తెలిపారు.
దోహా మున్సిపాలిటీ ఉల్లంఘన సంబంధించిన ఒక నివేదికను విడుదల చేసింది. తుమ ప్రాంతంలో కుళ్ళిన చేపలను అమ్ముతున్న ఒక షాప్ పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (మ్మే) తెలిపింది. మ్మే అధికారులు ఒక క్లీన్ అప్ డ్రైవ్ జరిపింది. అల్ వ్యాకరహ్ ప్రాంతంలో ఒక కుటుంబం బీచ్ ప్రాంతంలో చెత్త , బొగ్గు వంటివి వ్యర్ధాలను సరిగా పారవేయనందుకు వారిపై చర్యలకు అధికారులను ఆదేశించింది అల్ వ్యాకరహ్ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం అల్ వ్యాకరహ్ చేపల మార్కెట్ వద్ద కుళ్ళిన చేపలను120 కిలోలు నాశనం చేసింది. . చేపలు పరిశీలించిన ఆఖ్ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మానవ వినియోగంకు ఏమాత్రం పనికిరాడని కనుగొనబడింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







