దీపావళికి ఇంటింటా పసిడి కాంతులు

- October 28, 2016 , by Maagulf
దీపావళికి ఇంటింటా పసిడి కాంతులు

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీపావళి సందర్భంగా భారత్‌లో కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగినా, విదేశీ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయిందని బులియన్ ట్రేడర్స్ చెప్పారు. రూ. 30,700 ఉన్న పది గ్రాముల బంగారం ధర.. రూ. 110 తగ్గి రూ. 30,590కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ. 42,700 పలుకుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com