దీపావళికి ఇంటింటా పసిడి కాంతులు
- October 28, 2016
బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీపావళి సందర్భంగా భారత్లో కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగినా, విదేశీ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయిందని బులియన్ ట్రేడర్స్ చెప్పారు. రూ. 30,700 ఉన్న పది గ్రాముల బంగారం ధర.. రూ. 110 తగ్గి రూ. 30,590కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ. 42,700 పలుకుతోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









