నవంబర్ 3న యూఏఈ ఫ్లాగ్ డే
- October 28, 2016
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, నవంబర్ 3వ తేదీన యూఏఈ ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదే రోజు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లీడర్ ఆఫ్ ది కంట్రీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భం కూడా కలిసి వచ్చినట్లు తెలిపారు షేక్ మొహమ్మద్. ప్రభుత్వ శాఖలు, అలాగే దేశ ప్రజలు యూఏఈ ఫ్లాగ్కి గౌరవ వందనం ఇవ్వాల్సిందిగా కోరారు. మనందరి ఐక్యతను ఈ వేడుక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







