ఒమాన్లో ఘాటెక్కిన ఇండియా ఉల్లి!
- August 23, 2015
భారత్ లో కొండెక్కిన ఉల్లి ధరని నియంత్రించడానికి దాని ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించిన దృష్ట్యా, ఒమాన్ లోనున్న ఉల్లి ప్రియులు మరిన్ని కన్నీళ్ళు కార్చవలశివస్తోంది! గత వారం హోల్ సేల్ మార్కెట్లో ఇంచుమించు 200 బైజాలుగా ఉన్న భారతీయ ఉల్లిధర, ఇప్పుడు 250 అయికూర్చుంది; భారతీయ మార్కెట్లో పెరుగుదలను బట్టి ఇది ఇంకా పెరిగే అవకాశముంది అని మావేలా మార్కెట్లో కూరగాయల వ్యాపారి ఐన సలీమ్ కుట్టి తెలిపారు. ఈ మార్కెట్లోకి రోజు 100 టన్నుల ఉల్లిపాయలు వస్తాయని, ఐతే ఇపుడున్న పరిస్తితుల్లో హైపర్ మార్కెట్వారు మాత్రమే తమవద్ద నుండి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారని ఆయన వాపోయారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







