ఈద్ బలిదానానికి బహ్రెయిన్ కు రానున్న పశుసంపద
- August 23, 2015
మహమ్మద్ ప్రవక్త, అల్లా మీద ఆచంచల విశ్వాసంతో భగవంతుని సమర్పణకై తన కుమారుణ్ణి బలిదాన మొనర్చిన ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు పదివేల గొర్రెలు నేడు బహ్రైన్ కు రానున్నాయి. ఈ మతసంబంధమైన సెలవుదినాన, ఈద్ ప్రార్ధనలు, గొర్రేను బలిదానమివ్వడం, అందులో మూడవ వంతు మాంసాన్ని పొరుగువారికి, బంధువులకు; మరో మూడవ వంతు పేద సాదలకు దానమీయడం రివాజు. అందుకే, బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ వారు 60,000 గొర్రెలకు పైగా దిగుమతి చేసుకుంటుండగా, వా నిలో 30,000 ఈరోజు రానున్నాయి; రెండవ దఫాలో మిగిలినవి వచ్చే వారం ఆస్ట్రేలియా నుండి రానున్నాయి. మాంసంపై సబ్సిడీ తొలగించినప్పటికీ, సరసమైన ధరకే ఈద్ మాంసాన్ని అమ్ముతామని కంపెనీ హామీ ఇచ్చింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









