ఈద్ బలిదానానికి బహ్రెయిన్ కు రానున్న పశుసంపద
- August 23, 2015
మహమ్మద్ ప్రవక్త, అల్లా మీద ఆచంచల విశ్వాసంతో భగవంతుని సమర్పణకై తన కుమారుణ్ణి బలిదాన మొనర్చిన ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు పదివేల గొర్రెలు నేడు బహ్రైన్ కు రానున్నాయి. ఈ మతసంబంధమైన సెలవుదినాన, ఈద్ ప్రార్ధనలు, గొర్రేను బలిదానమివ్వడం, అందులో మూడవ వంతు మాంసాన్ని పొరుగువారికి, బంధువులకు; మరో మూడవ వంతు పేద సాదలకు దానమీయడం రివాజు. అందుకే, బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ వారు 60,000 గొర్రెలకు పైగా దిగుమతి చేసుకుంటుండగా, వా నిలో 30,000 ఈరోజు రానున్నాయి; రెండవ దఫాలో మిగిలినవి వచ్చే వారం ఆస్ట్రేలియా నుండి రానున్నాయి. మాంసంపై సబ్సిడీ తొలగించినప్పటికీ, సరసమైన ధరకే ఈద్ మాంసాన్ని అమ్ముతామని కంపెనీ హామీ ఇచ్చింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









