ఈద్ బలిదానానికి బహ్రెయిన్ కు రానున్న పశుసంపద
- August 23, 2015
మహమ్మద్ ప్రవక్త, అల్లా మీద ఆచంచల విశ్వాసంతో భగవంతుని సమర్పణకై తన కుమారుణ్ణి బలిదాన మొనర్చిన ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు పదివేల గొర్రెలు నేడు బహ్రైన్ కు రానున్నాయి. ఈ మతసంబంధమైన సెలవుదినాన, ఈద్ ప్రార్ధనలు, గొర్రేను బలిదానమివ్వడం, అందులో మూడవ వంతు మాంసాన్ని పొరుగువారికి, బంధువులకు; మరో మూడవ వంతు పేద సాదలకు దానమీయడం రివాజు. అందుకే, బహ్రైన్ లైవ్ స్టాక్ కంపెనీ వారు 60,000 గొర్రెలకు పైగా దిగుమతి చేసుకుంటుండగా, వా నిలో 30,000 ఈరోజు రానున్నాయి; రెండవ దఫాలో మిగిలినవి వచ్చే వారం ఆస్ట్రేలియా నుండి రానున్నాయి. మాంసంపై సబ్సిడీ తొలగించినప్పటికీ, సరసమైన ధరకే ఈద్ మాంసాన్ని అమ్ముతామని కంపెనీ హామీ ఇచ్చింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







