కాబూలీ శనగల అరటి పువ్వు కూర
- October 30, 2016
కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు - గుప్పెడు, (శుభ్రం చేసిన) అరటిపువ్వు - 1 కప్పు, పసుపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉల్లి తరుగు - అర కప్పు, గరం మసాల, దనియాల పొడి, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, కొత్తిమీర - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: అరటిపువ్వు, శనగలు కలిపి ఒక రాత్రంతా నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి, తాజా నీరు, కొద్ది ఉప్పుతో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉప్పు, దనియా, గరం మసాల పొళ్లు వేసి, ఉడికించిన శనగలు, అరటి పువ్వు కలపాలి. 5 నిమిషాలు చిన్నమంటపై ఉంచి కొత్తిమీర, కొబ్బరి తురుము కలిపి దించేయాలి. ఈ కూర చపాతీల్లోకి, పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







