'ఒక్కడు మిగిలాడు' ఫస్టు లుక్ ను విడుదల....

- October 31, 2016 , by Maagulf
'ఒక్కడు మిగిలాడు' ఫస్టు లుక్ ను విడుదల....

మంచు మనోజ్ నటిస్తున్న సినిమా 'ఒక్కడు మిగిలాడు'. దర్శకుడు అజయ్ ఆండ్రూ నూతక్కి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్టు లుక్ ను విడుదల చేశారు. చేతిలో ఏకే47 తో.. ఆ చేతిపై ప్రజలను టార్గెట్ చేసిన గన్ పాయింట్ ను చూపిస్తూ.. ఇది ప్రజల కోసం పోరాటం చేసే స్టోరీ అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎల్టీటీఈ థీమ్ తో ఈ స్టోరీ ఉండనుండగా.. మనోజ్ పాత్ర ఎల్టీటీఈ కమాండర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com