నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో 30 మంది మృతి..
- November 03, 2016
అఫ్గానిస్తాన్లో గురువారం నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. కుందుజ్ ప్రావిన్సులో ఈ దాడులు జరిగాయి. గత నెలలో కుందుజ్ ప్రావిన్సును తాలిబాన్ ఉగ్రవాదులు ఆక్రమించారు.ఈ ఏడాది కుందుజ్పై వారు ఆధిపత్యం సాధించడం ఇది రెండోసారి. తాలిబాన్తో అఫ్గాన్-అమెరికా దళాలు పోరాడుతుండగా ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే నాటో వైమానిక దాడులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









