ముగ్గురిపై చీటింగ్ కేసు పెట్టిన విజయ నిర్మల
- November 04, 2016
సూపర్ స్టార్ కృష్ణ భార్య , ప్రముఖ నటి, నిర్మాత , దర్శకురాలు విజయ నిర్మల పోలీసులను ఆశ్రయించారు. ఓ ముగ్గురు వ్యక్తులపై ఆమె చీటింగ్ కేసు పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస రాజు , సీతారామారాజు, భద్ర అనే వ్యక్తులకు 2007లో ఆమె కోటి రూపాయిలు అప్పుగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత ఇచ్చిన డబ్బును తిరిగిమ్మని అడిగారు. అయితే రేపు మాపు అంటూ కాలం సాగదీస్తూ వచ్చారు ఆ ముగ్గురు. దీంతో అసహనానికి గురైన విజయ నిర్మల డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని ఈ మధ్య ఓ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కోటి రూపాయిలకు ఓ చెక్ రాసి ఇచ్చారు ఆ ముగ్గురు. అయితే ఈ చెక్ బౌన్స్ అయ్యింది.
దీంతో ఇక లాభంలేదని నిర్ణయించుకున్న విజయ నిర్మల జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







