విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి ...

- November 06, 2016 , by Maagulf
విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి ...

అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. గతంలో మోదీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ఇకపై బాలీవుడ్‌ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com