ఘనంగా ముగిసిన 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్'
- November 06, 2016
ఫెరారీ వరల్డ్, అబుధాబి లో దీపావళి సందర్భముగా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' వారం రోజుల పాటు భారత్ దేశంకి సంబంధించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.వివిధ రాష్ట్రాలవారు పాల్గొన్నారు.అందులో భాగంగా మన తెలంగాణ జాగృతి బృందం వారిచే మహిళలు సాంప్రదాయ దుస్తులలో బతుకమ్మ , దీపావళి పాటల మీద ప్రదర్శించిన నృత్యాలు మరియు చిన్నపిల్లలు కోయ వేషధారణలో ప్రదర్శించిన నృత్యం మరియు ముగింపులో జయ జయహే తెలంగాణ జనని జయకేతనం అను పాటతో తెలంగాణ తల్లి వేషధారణతో, తెలంగాణ పేరుతో ప్రదర్శించిన ఫ్లాకార్డ్స్ చూపరులను ఆకట్టుకొన్నాయి .
ఈ కార్యక్రమములో కిరణ్ కుమార్ పీచర,అరవింద్ బాబు రాగం కార్యక్రమ నిర్వాహకులకు మెమెంటో అందజేశారు మరియు కృతజ్ఞతలు తెలిపారు.
మన తెలుగు వారు కిరణ్ కుమార్ పీచర,అరవింద్ బాబు రాగం,రాజేష్ రాగం,శ్రీకాంత్ చిత్తర్వు,జయచంద్ర,అరవింద్ బొడ్ల,భరద్వాజ్వాల,సత్యనారాయణ గాంధారి,రాజు సట్ల తదితరులు పాల్గొన్నారు.











తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









