మోదీ మూడు రోజుల జపాన్ పర్యటనకు బయలుదేర నున్నారు...
- November 09, 2016
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జపాన్ బయలుదేరి వెళ్లనున్నారు. అణు ఇంధనం సరఫరా, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత రంగాల్లో పరస్పర సహకారంపై ఆ దేశ ప్రధాని షింజో అబేతో చర్చలు జరుపుతారు. టోక్యోలో జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. ప్రధాని అబేతో కలిసి కోబో వరకు షిన్కాసెన్ నిర్మించిన బుల్లెట్ రైలులో ప్రయాణిస్తారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









